Categories

పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తారు జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమత ప్రియదర్శి. ప్రకృతి ప్రాముఖ్యత కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీ లు తయారు చేశారు. 347 గ్రామాలు స్కూళ్లలో లక్షల మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడివిలో బ్రతికే మూగజీవాలకు ఇబ్బంది కలిగించకుండా సర్దుకు పోవాలని అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రచారం కోసం ఎల్ ఈ డి స్క్రీన్ లో ఏర్పాటు చేశారు.