మ్యూరల్ పెయింటింగ్ దక్షిణ భారత దేశంలో ప్రత్యేక కళ. ఇందులో కేరళ మ్యూరల్స్ కి ప్రత్యేక శైలి. ప్రిన్స్ తొన్నక్కల్ కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్ర కారుడు ,ఆయన శిష్యురాళ్లు 35మంది మహాభారతాన్ని కుడ్య చిత్రాలుగా రూపొందించారు. ముందుగా మహాభారత ఘట్టాలను సహజమైన పంచవర్ణ రంగులతో చిత్రించి మొత్తం మహాభారతాన్ని మ్యూరల్ థీమ్ గా తీసుకువచ్చేందుకు నాలుగేళ్లు కష్టపడ్డారు. ఈ బృందం 113 కుడ్య చిత్రాలతో మహా భారతాన్ని తీర్చీదిద్దారు.

Leave a comment