మన దేశంలో మొదటి మహిళా వోల్వా పైలట్ గా రికార్డు సృష్టించారు సీమ ఠాకూర్. హిమాచల్ రోడ్డు వేస్తే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో తొలి మహిళ బస్ డ్రైవర్ గా నియమితులయ్యారు సీమ. ఆ పర్వత ప్రాంతంలో క్లిష్టమైన రహదారుల్లో డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తారు సీమ.రోహ్రు నుంచి సిమ్లా మీదుగా ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో కేవలం 12 గంటల్లో చేరుకున్నారు సీమా ఠాకూర్.

Leave a comment