తాషి,నుంగ్షి మాలిక్ అన్న కవలలు ఎవరెస్ట్ తో సహా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాల తో పాటు రెండు దృనామి పైన కాలు పెట్టి అడ్వెంచర్ స్లామ్ పూర్తి చేశారు. గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకున్నారు. హర్యానా లోని సోనీ పట్ లో పుట్టిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు అత్యంత అసాధ్యం అని భావించే ఎత్తైన పర్వతం విన్సన్ మాసిఫ్ ఎక్కేశారు. భారత ప్రభుత్వం వీరిద్దరిని టెంజింగ్ నార్కే నేషనల్ అడ్వెంచరస్ అవార్డుతో సత్కరించింది. 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆ తరువాత నారీ శక్తి పురస్కారం కూడా అందుకున్నారు ఈ అక్క చెల్లెళ్లు .

Leave a comment