పరాగ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో డైరీ ప్రొడక్ట్స్ ప్రారంభించిన అక్షాలి షా నవతరం విజేత ఆమెకు పూణే లో గో క్షేత్రం ఉంది. ఇక్కడ మానవ రహితంగా ఆవుల నుంచి పాలను సేకరించి ప్యాక్ చేసి విమానాల ద్వారా ఖాతాదారులకు చేరుస్తారు. మార్కెట్లో ఆవు పాల కంటే వీటికి రెట్టింపు ధర ఉంటుంది. పరాగ్ సంస్థ నుంచి గోవర్ధన్ పేరుతో నెయ్యి అమ్ముతారు ఫ్లేవర్డ్ మిల్క్,పెరుగు ఇలా అన్ని ఉత్పత్తుల తో సంస్థ నుంచి అమ్మకాలు సాధిస్తోంది.అవతార్ గో ప్రోటీన్ పేరుతో మా ప్రోడక్ట్ లు అమ్ముతామని చెబుతోంది అక్షాలి.

Leave a comment