తెలంగాణా లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్క్ లు తయారవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు నారాయణ సహకారం తో ఇవి తయారవుతున్నాయి. తులసి కర్పూరం,లవంగం పుదినా వాము సంజీవ ధార మిశ్రమాన్ని తయారు చేసి మాస్క్ లకు అద్దుతున్నారు వీటిని వారం రోజుల పాటు ధరించ వచ్చు. మరల ఉతికి సంజీవ ధార అద్ది వాడుకోవచ్చు. కరోనా వ్యాప్తి ని అడ్డుకొనేందుకు ఆయుర్వేద మాస్క్ లతో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన కలెక్టర్ హరి చెందన ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై,మంత్రి కేటీఆర్ అభినందించారు.

Leave a comment