పూనే కు చెందిన 27 సంవత్సరాల రమాబాయి లత్‌పటే భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రచారం చేస్తూ మహారాష్ట్ర ‘సవారి’ చీరతో ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరింది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సోలో వరల్డ్ టూర్ ప్రారంభించిన రమాబాయి ఒక సంవత్సరం పాటు వివిధ దేశాల్లో పర్యటించి 2024 మార్చి 8న తిరిగి రానున్నది రమాబాయి వ్యాపారవేత్త పైలట్ కూడా.

Leave a comment