ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ కు చెందిన జ్యోత్స్న కాగల్ ను సైకిల్ అమ్మాయి అంటారు. ఆమె వయసు ఇప్పుడు 74 ఏళ్లు 1968 నుంచి ఆమె సైకిల్ తొక్కుతోంది. మెరుపు వేగంతో సైకిల్ పై వెళుతూ ఆమె గోకర్ణ లోని మహాబలేశ్వర్ లో కో ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనులు చక్కబెట్టుకునేది. ఇప్పుడు ఆమె శరవేగంగా సైకిల్ పై వెళుతూ వీధుల్లో కనిపిస్తుంది. సైకిల్ సవారీ నా ఆరోగ్యం నా సక్సెస్ అని చెప్పే జోత్స్నా సోషల్ మీడియాలో వైరల్.

Leave a comment