మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక పారిశుద్ధ్య కార్మికురాలి కూతురు రోహిణి గౌరీ డాక్టరేట్ చేసి దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తండ్రి తో చెప్పిన రోహిణి గౌరీ ఎంతో కష్టపడి ఎం బి ఏ పూర్తి చేసింది.స్విజర్లాండ్ లో డాక్టరేట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మానవ హక్కుల మండలి సమావేశానికి హాజరైంది. ఐరాస వరకు ఆమె చేసిన ప్రయాణం అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తి.

Leave a comment