14 సంవత్సరాల వినీషా ఉమాశంకర్ బ్రిటన్ యువరాజు విలియమ్స్ ప్రారంభించిన ఎర్త్‌ షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరుగా చోటు దక్కించుకుంది. పారిశ్రామిక వ్యర్థాలను రీసైక్లింగ్ థీమ్ పర్యావరణాన్ని కాపాడే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ యువరాజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తమిళనాడులోని తిరువణ్ణామలై కి చెందిన సౌరశక్తిని వినియోగిస్తూ మొబైల్ కి ఇస్త్రీ బండి కి రూపకల్పన చేసింది. 15 మంది ఫైన్ లిస్ట్ జాబితా లో వినీషా క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరిలోని లో నిలిచింది.

Leave a comment