పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురిగా జననేతగా పురుషాది కత్వ గల దేశ రాజకీయాల్లో మడమ తిప్పని నాయకురాలు మరియమ్ నవాజ్.ఆమె ఇటీవలే పంజాబ్ రాష్ట్ర సి.ఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితం ఆమె సాధించిన ఈ విజయం తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన తనదైన ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు మరియమ్. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీకి, అలాగే పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీపడి ఘన విజయం సాధించారు. పంజాబ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a comment