అమెరికా లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ ఈ అవార్డు ఈ సంవత్సరం ఏక్తా కపూర్ కు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా 1995 లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఏక్తా ఇప్పటి కి 134 సీరియల్స్ తీసింది. 17000 గంటల టెలివిజన్ కంటెంట్ అందించింది.45 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Leave a comment