118 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే బోర్డు తొలి మహిళా చైర్‌ పర్సన్ మరియు సి ఈ ఓ జయ వర్మ సిన్హా ఆగ్నేయ రైల్వే జోన్ లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ గా బాధ్యత తీసుకున్న తొలి మహిళ. బంగ్లాదేశ్ రాజధాని దాక్  లో భారత హై కమిషన్ లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు బాధ్యత నిర్వహించారు. జయ వర్మ సిన్హా అలహాబాద్ యూనివర్సిటీ లో విద్యాభ్యాసం పూర్తి చేసి సివిల్స్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఎంచుకున్నారు.

Leave a comment