హామై దేశంలో మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ (Ho mai vyara walla) చీరకట్టుతో, భుజానికి కెమెరాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హామై 1913 లో గుజరాత్ లోని పార్సీ కుటుంబంలో జన్మించిన హోమై ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఢిల్లీ లోని బ్రిటిష్ ఇన్ ఫర్మేషన్ సంస్థ  లో పనిచేశారు. 50 ఏళ్ల పాటు ఆమె తీసిన ఫోటోలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. స్వతంత్రం ముందు పరిస్థితులు, దేశ రాజకీయాల్లో మార్పులు ఆమె తీసిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తాయి.

Leave a comment