చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసింది దేబశ్రీ బెనర్జీ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న దేబశ్రీ భర్త మేజర్ సుబ్రోతో అధికారి 2022 లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనతో చెల్లించి పోయినా దేబశ్రీ వీరుడి భార్యగానే కాకుండా దేశం గర్వపడే వ్యక్తుల్లో ఒకరుగా ఉండాలనుకొన్నది. శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా విధుల్లోకి వచ్చారు దేబశ్రీ అధికారి.

Leave a comment