చలికాలంలో జలుబు అన్నపదం అవతల పెట్టి జామ,ఉసిరి,నారింజ,బత్తాయి,కివి,రేగిపండు కమలాలు హాయిగా తినండి .ఈ సి-విటమిన్ పుష్కలంగా ఉన్న పండ్లు ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రోగనిరోధక శక్తి పెరిగి గుండె పనితీరు మెరుగు పడేందుకు ఈ పండ్ల లోని పోషకాలు ఉపయోగపడతాయి.ఈ కాలంలో దొరికే ప్రతి పండు తప్పని సరిగా తినండి అంటున్నారు.

Leave a comment