తెలంగాణ లోని ఇందూరు కు చెందిన నిఖత్ ఈ ఏడాది ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి బాక్సింగ్ రంగంలో తన పేరు శాశ్వతం చేసుకొంది 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం అర్జున్ అవార్డ్ కు ఆమెను ఎంపిక చేసింది. ఈ సంవత్సరం న్యూస్ మేకర్.

Leave a comment