కేరళ లోని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డి.వై.ఎఫ్.ఐ) హృదయపూర్వం పేరుతో ఇంటింటి నుంచి అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే రోగులకు వారిని కనిపెట్టుకొని ఉండే బంధువులకు ఇస్తారు. కేరళలోని చాలా ఇళ్లలో ఇల్లాలు ఈ భోజనం పొట్లాలు ఇస్తారు. 300 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాళ 40000 మంది దాతలతో ఈ అన్నదానం కొనసాగుతోంది.

Leave a comment