Categories

దోర జామ కాయ పోషకాల ఖజానా అంటున్నారు ఎక్స్పర్ట్స్.రోగ నిరోధక శక్తి మెండుగా ఉండే ఆహారం జామపండు.ఈ పండులో విటమిన్-సి చాలా ఎక్కువ.ఇన్ఫెక్షన్లను రానివ్వదు100 గ్రాములు,లేదా కప్పు పండ్ల ముక్కల నుంచి రోజులో మనకు కావల్సిన దానికంటే ఎక్కువగానే సి- విటమిన్ అందుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది.ఇందులోని వగరు మ్యూకప్ ను పలుచగా చేస్తుంది.జలుబు దగ్గు తగ్గిపోతాయి. రోజుకు జామ పండు తింటే మంచిది.