విశాఖపట్టణం,అనకాపల్లి ప్రాంతాలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బెల్లంతో తయారు చేసిన చాక్లెట్లు ,బెల్లం పొడి ,చెరుకు రసం ,బెల్లం పైనాఫిల్ జెల్లీలు,బెల్లంతో చేసిన బిస్కెట్లు ,కుకీలు,ఉసిరి బెల్లం ఉండలు,అల్లం విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి తయారు చేసే శిక్షణ కూడా అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ఇస్తున్నారు. శిక్షణకు 10వేలు ఫీజుగా ఉంది. మంచి ఆరోగ్యకరమైన బెల్లం తీసి తిను బండారాల స్టార్టప్ పెట్టాలంటే ఇక్కడ శిక్షణ తీసుకోవటం ఉత్తమం.

Leave a comment