ముంబైలోని ధారావి లో మొట్టమొదటి స్త్రీ వార గ్రంథాలయం ఉంది ఇది డార్జిలింగ్ కు చెందిన 32 సంవత్సరాల అక్వి థామీస్ ఏర్పాటు చేశారు ఈమె తల్లిదండ్రులు తేయాకు తోట లో కూలీలు చదువు పూర్తయ్యాక ఆక్వి మురికివాడల పిల్లల కోసం ధారవి ఆర్ట్ రూమ్ ఏర్పాటు చేసింది. తర్వాత స్త్రీల రచనలతో సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది. ఇక్కడ దేశీయ సాహిత్యం తో పాటు నేపాల్, బంగ్లాదేశ్,న్యూజిలాండ్, అమెరికా దేశాల రచనలు కూడా ఉంటాయి. సిస్టర్స్ ప్రెస్ ఏర్పాటు చేసి కేవలం మహిళల తో సిస్టర్స్ లైమ్ మాస పత్రిక ముద్రిస్తోంది ఆక్విథామి.

Leave a comment