‘కడికె ట్రస్ట్’ పేరుతో ఉడిపి నేత చీరలకు గొప్ప మార్కెట్ తెచ్చిపెట్టారు మమతా రాయ్.దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలోని నేత కళాకారులకు ఉడిపి చీరల నేత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సౌకర్యంగా కళాత్మకంగా కనిపించే ఈ ఉడిపి నేత చీర ఆదరణ తగ్గి కనుమరుగైపోయింది. పర్యావరణ హాని లేని సహజమైన రంగులద్ది తయారు చేసే ఈ నేత చీరలకు ఆన్లైన్ లో అమ్మకాలు పెంచి కళాకారులకు బతుకు తెరువు చూపారు మమత. కడికె ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఈ చీరల అమ్మకాలు చురుకుగా సాగుతున్నాయి.

Leave a comment