ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా అసెంబ్లీ స్పికర్ గా మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు కే.ప్రతిభాభారతి.శ్రీకాకుళం జిల్లా కావలిలో 1956లో జన్మించారు. నాగర్జున యూనివర్సీటి నుంచి ఎంఏ పట్టా తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర శాసనసభ కి ఎంపికయ్యారు. రాష్ట్రా సాంఘీక సంక్షేమ శాఖ,ఎస్టీ,బీసీ వికలంగా సంక్షేమ మహిళా సంక్షేమ గృహ నిర్మాణ శాఖల మంత్రిగా పనిచేశారు. వివిధ శాసనసభ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. శాసనసభ స్పీకర్ గా పని చేశారు. కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియోషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు ప్రతిభా భారతి.

Leave a comment