మహిళల ఆర్ధిక సాధికారిత దేశాభివృద్ధికి తోడ్పడుతోందని ఐశ్వర్యా రాయ్ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్ మహాజన ,రశ్మీఠాక్రే ,జుహాచావ్లా ,అమృతా రాయ్ చంద్ర ,షబనా ఆజ్మలతో పాటు ,ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధిలో మహిళల ఆర్ధిక సాధికారత ఒక ప్రధాన అంశం కావాలన్నారు ఐశ్వర్యా రాయ్.

Leave a comment