కర్ణాటక రాష్ట్రం స్త్రీ టాయిలెట్ ప్రవేశపెట్టింది.పాడైపోయిన ఆర్టీసీ బస్ లు వాష్ రూమ్ లు గా మార్చింది.ఒక్క బస్సు లో మూడు వెస్ట్రన్,మూడు ఇండియన్ టాయిలెట్ లు ఉంటాయి. నాప్కిన్ వెండింగ్ మిషన్,నాప్కిన్ ఇన్ సివేటర్ కూడా ఉన్నాయి బస్ నిర్వహణకు అవసరం అయినా కరెంట్ ఉత్పత్తి కోసం బస్ పై బాగానే సోలార్ ప్యానల్ ఉంది. ఈ బస్సు కు మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది.

Leave a comment