భారత లాంగ్‌జంప్‌ అథ్లెట్‌దిగ్గజం అంజూ బాబీ జార్జ్ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది యువ అథ్లెట్స్ ను తీర్చి దిద్దటం తో పాటు లింగ సమానత్వం కోసం గళం వినిపించినందుకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆమె సొంతం అయింది. దీనితో డబ్ల్యూ ఏ అవార్డ్  గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అంజూ నిలిచింది. వర్చువల్ గా సాగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో 44 ఏళ్ల అంజు ఈ అవార్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

Leave a comment