నీడిల్స్ టు సే మోర్ అన్న సంస్థను స్థాపించారు డాక్టర్ మాల శ్రీకాంత్.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిలిటరీ డాక్టర్ గా పనిచేసిన మాల కొండ ప్రాంతం లోని వేలాదిమంది మహిళల కోసం ఈ ఆన్ లైన్ వేదికను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లోని రాణి ఖేల్ కొండ ప్రాంతంలో నివసించే గిరిజన స్త్రీలకు కుట్లు అల్లికలు నేర్పి వారికో ఉపాధి చూపెట్టారు. ఇప్పుడే అల్లికల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది.కొండ ప్రాంతం లోని వేల మంది స్త్రీలకు ఇప్పుడి అల్లికలు కడుపు నింపుతున్నాయి.

Leave a comment