రైతులకు మేలు చేసే వరి వంగడాలు సృష్టించే డాక్టర్ స్వాతి నాయక్ నార్మన్ ఇ బోర్లాగ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 500 పైగా వరి విత్తనాలు తయారు చేసేందుకు పదివేలకు పైగా ప్రయోగాలు చేశారు. ఒరిస్సా లోని మయూర్ భంజ్ జిల్లాలో కరువు లేని తట్టుకోగల సహా బాగి దన్ పేరుతో తెచ్చిన వరి వంగడం దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న రకంగా నిలిచింది.

Leave a comment