తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ ను తొలగించేందుకు కాల్షియం పుష్కలంగా ఉన్న అరటి తొక్క తో ప్రయోగాలు చేశారు డాక్టర్ సుస్మితా సేన్ గుప్తా.తక్కువ ఖర్చుతో రసాయనాలు వాడకుండా అరటి తొక్కల పొడి నీటిలో కలపటం ద్వారా నీటిని కాలుష్య రహితంగా మార్చారు సుస్మిత. ఈ విధానాన్ని డీఫ్లోరైజేషన్ అంటారు. సుస్మిత అస్సాం లోని డిచి కళాశాల లో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a comment