2021 పారాలింపిక్‌లో భారత స్వర్ణ పథకాన్ని సాధించిన విజేతగా నిలిచింది అవని లేఖర్.ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డును కూడా ఆమెనే వరించింది. మహిళల పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో 149.6 స్కోర్‌తో స్వర్ణం సాధించిన అవని పారాలింపిక్‌ రికార్డ్‌ను తిరగరాసింది. రాజస్థాన్‌లో లా చదువుతోంది అవని .పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదంలో నడుము కింద భాగం పక్షవాతానికి గురయ్యింది అవని ని ఆమె తండ్రి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు .

Leave a comment