12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా హస్ముఖ్ భాయ్ పటేల్ గుజరాత్‌లోని సుంధియా అనే చిన్న గ్రామం లో జన్మించింది. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినా పటేల్‌. 2020 టోక్యోలో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది.జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. ప్రపంచ క్రీడలలో భారతదేశపు ఖ్యాతిని చాటిన భావినా గొప్ప రోల్ మోడల్.

Leave a comment