రోజు తీసుకునే ఆహారంలో 30 శాతం క్యాలరీలు తగ్గించగలిగితే ఎన్నో రకాల అనారోగ్యాలు వెనక్కిపోతాయి అంటున్నాయి అద్యాయనాలు. అంటే అవసరానికి మించి ఆహారం తీసుకోవడమే అనారోగ్యానికి కారణం. ఆహారనియమాలు పాటిస్తూ కొన్ని క్యాలరీలు తగ్గించగలిగితే మధుమేహం,గుండె జబ్బులు రావని చెబుతున్నారు. శరీరం బరువు కొద్దిగా తగ్గినా నడుం నొప్పి,వెన్ను నొప్పి వంటివి భాదించకుండా ఉంటాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.

Leave a comment