తల్లులను కోల్పోయిన వన్యమృగాలను చిరుతలను తల్లిలాగే రక్షిస్తుంది సవిత్రమ్మ. కర్ణాటకలోని బన్నేరు ఘట్టు జంతుప్రదర్శనశాలలో పర్యవేక్షకురాలు.గత 20 ఏళ్లుగా జంతు ప్రదర్శనశాలకు తరలించిన పసికూన లైనా వన్య మృగాలను వందల సంఖ్యలో పెంచి పెద్ద చేసింది. చిరుతలు, పులులు, సింహాలు, పక్షులు, జింకలను సంరక్షించి సఫారీ కి తరలిస్తారు.

Leave a comment