![](https://vanithavani.com/wp-content/uploads/2021/05/gayatri.jpg)
సాహితీ రంగంలో అత్యంత ప్రభావంతులైన మేధావుల్లో గాయత్రీ స్పివక్ ఒకరు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పద్మవిభూషణ్ గ్రహీత కూడా .ఇన్స్టిట్యూట్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ అండ్ సొసైటీ వ్యవస్థాపకురాలైన గాయత్రి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మైసెల్ఫ్ ఐ మస్ట్ రీమేక్ అనే పుస్తకం రాశారు. మహాశ్వేతాదేవి రచనలు కొన్ని అనువాదం చేశారు.గాయత్రి స్వస్థలం కోల్కతా.ఆమె సేవలకు గుర్తింపుగానే లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్ విభాగంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కి సభ్యురాలిగా ఎంపికయ్యారు.