సాంఘిక సేవా కార్యక్రమలకు మరో పేరు కంచర్ల సుగుణమణి. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కి సన్నిహితురాలు.ఆంధ్ర మహిళ సభ అధ్యక్షురాలు. మంచి రచయుత.వక్త కూడా. ఆంధ్రమహిళ పత్రికకు సంపాదకురాలు.శిశు సంక్షేమం కొసం ఆమే చేసిన సేవలను 1992 జాతీయి అవార్డ్ ఇందిరా ప్రియాదర్శిని మెరిట్ అవార్డ్,రాజీవ్ రత్న జాతీయి అవార్డ్,తెలుగు ఆత్మ గౌరవ పురస్కారం అందుకున్నారు. 1919 లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన సుగుణ మణి హైదరాబాద్ లో ఆంధ్ర మహిళ సభ ప్రారంబించి దాని సేవలను దేశం నలుములలకు విస్తరింపచేశారు.

Leave a comment