ఆటో మొబైల్ ఇండస్ట్రీ లో మహిళలను కొలువుల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. దిగ్గజ వాహన తయారీ సంస్థలు  మహేంద్రా   అండ్ మహేంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. వెల్డింగ్ రోబోటిక్స్ లోడ్ లోడింగ్ వెహికల్ అసెంబ్లింగ్ మిషన్ షాప్ వరకు అన్ని కీలక స్థానాల్లోనూ మహిళలకు స్థానం కల్పించింది. ఇందుకోసం ఐ ఐ టి ల నుంచి ఉద్యోగులను ఎంచుకుంది వారిలో ఎక్కువమంది గిరిజన ప్రాంతాల మహిళ ఐఐటి లే ఉన్నారు.

Leave a comment