రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దీపాలి బి.కె గోయెంకా భార్య ఆమె ‘వెల్స్పన్’ కంపెనీ లోకి అడుగుపెట్టినప్పుడు ఏడు శాతం మహిళలే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతానికి పెరిగింది. వెల్స్పన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్ టైల్స్ సంస్థ.ఇక్కడి ఉత్పత్తుల్లో 94 శాతం  బయట దేశాలకు అమ్ముతారు. రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేసే దీపాలి కంపెనీ ప్రొడక్ట్స్ కోసం రీసైకిల్ వాటర్ నే ఉపయోగించేలా చేశారు.

Leave a comment