నెయ్యి,కొబ్బరి నూనెలను ప్రతిరోజు భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు వైద్యులు, కొవ్వులు మన శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని ఈ మార్పుతో జీర్ణక్రియ వేగవంతం అవుతుందంటున్నారు. అధిక కోవ్వు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల 24 గంటల్లోనే చిన్న ప్రేవుల్లో బాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని రిపోర్ట్. నిజానికి ఇలాంటి కొవ్వులున్న భోజనం తోనే శరీరం బరువు కూడా తగ్గుతుందని చెపుతున్నారు.

Leave a comment