బీహార్ ప్రభుత్వం మద్యం సీసాలను రీసైకిల్ చేయించి గాజులు తయారు చేసి ప్రాజెక్ట్ ప్రారంభించింది. ‘జీవిక’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ లో మద్యం వల్ల భర్తలను కోల్పోయిన మహిళలను గుర్తించి వారికి గాజులు తయారీ నేర్పించి ఉపాధి ఇస్తున్నారు. పాట్నా లో ప్రస్తుతం 500 మంది స్త్రీలు ఈ గాజుల తయారీలో నైపుణ్యం పెంచుకొని ఉపాధి పొందుతున్నారు.

Leave a comment