వర్షాల్లో తాగునీరు కలుషితం అవుతాయి. ఈ నీటిలో ఈ కోలై,హెపటైటిస్-ఎ కంపిలోబాక్టర్ సాల్మొనెల్లా, టాక్సో ప్లాస్మా వంటి సూక్ష్మజీవులు చేరుకుంటాయి. ఈ ప్రమాదం రాకుండా నీటిని మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా మరిగించిన నీటిలోని లవణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాచి వడపోస్తే నలకలు,మట్టి ఇసుక పోయి నీరు శుభ్రం గా ఉంటాయి.

Leave a comment