కమలా సొహోనీ భారతదేశానికి చెందిన జీవ రసాయన శాస్త్రవేత్త ఈమె శాస్త్రీయ రంగాలలో పి.హెచ్.డి పొందిన మొట్టమొదటి మహిళ ఆహార పదార్థాలలోని మాంసకృతుల పై పరిశోధనలు చేశారు.నీరా పానీయం పై ఆమె చేసిన పరిశోధనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.రాయిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు మొదటి మహిళా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.1912 లో జన్మించిన  కమలా సొహోనీ  1998 లో 86 ఏళ్ల వయసులో మరణించారు.

Leave a comment