మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకొంది శృతి కావేరీ అయ్యర్. కాహా కాపిటల్ ఇన్ వెస్ట్ మెంట్ అడ్వైజరీ ఫిర్మ్ నడుపుతున్నారామె. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు వ్యాపారం నడుపు కొంటూనే మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారు శృతి కావేరి అయ్యర్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ పట్టా పొందిన శృతి ఆ పోటిల్లోనే  బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ మిసెస్ ఇంటెలిజెన్స్ అవార్డ్ లు గెలుచుకున్నారు.

Leave a comment