ప్రపంచానికి ఎప్పటికప్పుడు ఈ వార్తల్ని, వార్తా కథనాలను అందించే వార్తా సంస్థ రాయిటర్స్. 70 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ కొత్త ఎడిటర్-ఇన్-చీఫ్ గా అలెస్సాండ్రా గలోనీ నియమితులు లయ్యారు. ఇక ఆమె ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో ఉన్న రిపోర్టర్ లతో  అనుసంధానమై ఉండాలి గలోనీ రోమన్ మహిళ నాలుగు భాషలు వచ్చు బిజినెస్ పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు ఆమె కెరీర్ ప్రారంభం అయ్యింది రాయిటర్స్ తోనే ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్ గా చేరి కొద్దికాలంలోనే ఎడిటర్-ఇన్-చీఫ్ గా ఎదిగారు జర్నలిజం లో అత్యంత విశేష పురస్కారం అయిన గెరాల్డ్ లోయెబ్ ఫౌండేషన్ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేత కూడా గలోనీ నే.

Leave a comment