వందల జాతుల పక్షులకు సంబంధించి పక్షి జల పేరుతో చక్కని పుస్తకం రాశారు శుభ బట్ బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి క్యాంపస్ లో వచ్చి వాలే వందలాది పక్షులను చూస్తూ వాటి జీవితాలను అధ్యయనం చేశారు శుభ బట్.పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఇంటి ముందు నీళ్లతో నిండిన మట్టి పాత్రలు ఉంచండి అంటారు శుభ బట్.అంతరించిపోతున్న అనేక పక్షి జాతులను కాపాడుకోమని పిలుపునిస్తున్నారు శుభ బట్.

Leave a comment