పోషకాలు తక్కువ అయితే రక్తహీనత వస్తుంది.రుతు చక్రం క్రమం తప్పుతోంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఫిష్, లివర్, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, సెనగలు, ఉలువలు, పల్లీలు వంటివి తినాలి. తగినంత కాల్షియం కోసం పాలు, పాల సంబంధిత పదార్థాలు నువ్వులు, రాగులు, వేరుసెనగ పప్పు ధాన్యాలు తినాలి. వేరుశెనగ బాదం, పిస్తా నట్స్, నువ్వుల్లో మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో సమస్యలు పోతాయి.

Leave a comment