ఐదారు నెలలు దాటిన పసి పిల్లలు ఊరికూరికే లేచి అమ్మను నిద్ర లేకుండా చేస్తున్నారు అంటే పాపం వాళ్ళకి కడుపు నిండలేదేమో చూసుకోండి అంటున్నారు డాక్టర్స్. ఆరు నెలలు వస్తుంటే ఘనాహారం పెట్టాలి.పోత పాలు తాగే పిల్లలు అంతకు ముందే కాస్త కాస్తగా ఏ సెరిలాక్ వంటివో అలవాటు చేయాలి. పాలు ,కాస్త ఘనాహారం తిన్న పిల్లలు కడుపునిండిపోయి హాయిగా పడుకొంటారు .మరీ నిద్ర పోకుండా ఏడుస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఆకలేసే అంటారు డాక్టర్లు.

Leave a comment