ప్రధాని మోదీ పి.హెచ్.డి చేసిన మొదటి మహిళ స్కాలర్ గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. బనారస్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చదివిన పర్వీన్ పి.హెచ్.డి కోసం ‘నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్ షిప్ యాన్ అనలిటికల్ స్టడీ’ అన్న అంశాన్ని ఎంచుకొంది.8 సంవత్సరాల అధ్యయనం చేసి నజ్మా ఈ పి.హెచ్.డి పూర్తి చేసింది.

Leave a comment