ఏ సీజన్ లో అయినా అత్యంత చౌకగా,అందరికి అందుబాటులో ఉంటుంది అరటి పండు ,రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయటంలో అరటిపండు కీలకం. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం ,సహాజ యాంటాసిడ్ గా పని చేసేగుణం కలిగింది. దీన్ని మధ్యాహ్నా సమయంలో తింటే మంచిది. ఉదయం ఖాళీ కడుపులో తినకూడదు . రాత్రి వేళ తింటే ఊపిరి తిత్తుల్లో మ్యాకస్ ఏర్పడి జలుబు చేసే అవకాశం చాలా ఎక్కువ..

Leave a comment