మంగమ్మ ఫుడ్స్ పేరుతో కోట్ల వ్యాపారం చేస్తున్నారు ప్రతిమ విశ్వనాథ్ దోష పిండి, నెయ్యి, చిరు తిండ్లు భిన్న రకాల చపాతీ, పూరీలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు చెన్నై లోని వెయ్యి స్టోర్స్ ఈ కామర్స్ సంస్థల్లో దొరుకుతాయి. వందమంది ఉద్యోగులున్న ఈ సంస్థ ఎన్నో రెడీ టు మిక్స్ ఆహారాలకు ప్రసిద్ధి.

Leave a comment