జగ్గీ వాసుదేవ్ చెప్పిన ఈ పోషకాహారం శరీరానికి అంతులేని శక్తి నిస్తుంది అంటున్నారు. గుప్పెడు వేరుశనగ గుళ్ళు నీళ్లలో నాననివ్వాలి నచ్చిన పండ్ల మొక్కలు రుచికి తేనె తీసుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు నానిన వేరుసెనగలు పండ్లు తేనె లో నీళ్లు పోసి మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ పానీయం చాలా రుచిగా ఉండటంతో పాటు ఐదారు గంటలు ఆకలి వేయకుండా ఆపుతుంది. దీనిలో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కోవ్వులు అవసరమైన పోషకాలు ఉంటాయి.

Leave a comment